ఏసీబీకి ఫ్రీ హ్యాండ్..ఏడు నెలల్లో 142 కేసులు..145 మంది అరెస్ట్..అవినీతి అధికారులకు చెక్..ఫిర్యాదులతో వెంటనే రంగంలోకి

మీడియేటర్ల ద్వారా దందా సాగించే లంచగొండుల లిస్టు రెడీ..త్వరలో ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేయనున్న ఏసీబీ...జనం నుంచి ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ వాట్సాప్ నంబర్లు .....

Continue reading

దారుణం.. తల్లిదండ్రులను గొడ్డలితో నరికి చంపిన కుమారుడు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తల్లిదండ్రులను కుమారుడు గొడ్డలితో నరికి చంపాడు. మారేడుమిల్లి మండలం తుర్రవాడలో ఈ ఘటన జరిగింది. డబ్బులు ఇవ్వల...

Continue reading

ఛత్తీస్‌గఢ్‌: నారాయణ్‌పూర్‌లో ఎన్‌కౌంటర్‌.ఆరుగురు మావోయిస్టులు మృతి కొనసాగుతున్న ఎదురుకాల్పులు

Chhattisgarh: నారాయణాపూర్లో భారీ ఎన్ కౌంటర్,ఆరుగురు మావోయిస్టులు మృతి..Chhattisgarh: ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో శుక్రవారంభద్రతా బలగాలకు, మావోయిస్టులకు...

Continue reading

మంచిర్యాల జిల్లాలో ఏసీబీ ట్రాప్..రూ.30 వేలు లంచం తీసుకుంటూ బుక్కైన లేబర్ ఆఫీసర్

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వరుస దాడులు చేస్తూ లంచగొండుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేస్తూ పట్టు కుంటున్నారు. ఏసీ...

Continue reading

పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు . మహబూబ్ నగర్ నేరవిభాగం, మహమ్మదాబాద్

BB6TELUGUNEWSCHANNEL : పోక్సో కేసులో నిందితుడికి న్యాయ స్థానం జీవిత ఖైదు విధించింది. జిల్లా పోలీసు కార్యాలయం గురువారం వివరాలు వెల్లడించింది. గండీడ్ మండలం గాది...

Continue reading

ఆర్థిక ఇబ్బందులతో మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య

రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల చనిపోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన బిల్డర్ వెంకటేశ్వర్లుహైదరాబాద్–మీర్‌...

Continue reading

Nimisha Priya Death Sentence: అమ్మయ్య.. యెమెన్‌లో కేరళ నర్సు నిమిషా ఉరిశిక్ష వాయిదా..

కేరళ రాష్ట్రానికి చెందిన నిమిషా ప్రియకు యెమెన్‌ దేశం మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే.. అయితే.. యెమెన్‌ మరికొన్ని గంటల్లో ప్రియకు శిక్ష అమలు చేయనుంది. ఈ క్ర...

Continue reading

హైదరాబాద్‌లో పట్టపగలే సీపీఐ రాష్ట్ర నాయకుడు చందు రాథోడ్‌ను కాల్చి చంపిన దుండగులు

హైదరాబాద్‌లో పట్టపగలే సీపీఐ రాష్ట్ర నాయకుడు చందు రాథోడ్‌ను కాల్చి చంపిన దుండగులు.మలక్‌పేట శాలివాహన నగర్ పార్క్ వద్ద మార్కింగ్ వాక్‌కి వెళ్లిన చందు రాథోడ్‌ను క...

Continue reading

భార్యతో ఫోన్‌లో మాట్లాడుతూ, గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ జవాన్

భార్యతో ఫోన్‌లో మాట్లాడుతూ, గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ జవాన్పావని తిన్నావా,పిల్లలు తిన్నారా.. నాన్నను బాగా చూసుకోవాలి, చెల్లికి మంచి సంబంధం చూ...

Continue reading

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మృతదేహం మారిన ఘటనలో ట్విస్ట్ చనిపోయాడనుకున్న కుమారస్వామి బ్రతికే ఉన్నాడు

వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన గోక కుమారస్వామి(50), రమ దంపతులు విభేదాలతో 20 ఏళ్ల కిందట విడిపోయారురమ మైలారంలో ఉంటుండగా.. కుమారస్వామి తొ...

Continue reading