మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో తొమ్మిదేళ్ల బాలికపై ఐదుగురు బాలురు లైంగిక దాడికి యత్నిం

BB6TELUGUNEWS 31 july 2025 : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో తొమ్మిదేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఐదుగురు బాలురు లైంగిక దాడికి యత్నించారు. ఈ ఘటన ఆలస్యంగా వ...

Continue reading

సిట్ విచారణకు హాజరైన ప్రవీణ్ కుమార్.ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు.

BB6 TELUGU NEWS 28-july-2025:ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా విచారణ జరుపుతున్న సిట్ అధికారులు ఇటీవల విచారణకు హాజరుకావాలని బి ఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డా.ఆర్ఎస్ ప్ర...

Continue reading

హన్వాడ మండలంలోని వేపూర్, రామన్న పల్లి గ్రామాల్లో చిరుత పులి దాడి ఇద్దరికీ గాయాలు రెండు లేగదూడల హతం.

మహబూబ్​నగర్​ జిల్లా హన్వాడ మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. హన్వాడ మండలంలోని వేపూర్, రామన్న పల్లి గ్రామాల్లో చిరుత పులి రెండు రోజుల వ్యవధిలో లేగదూడలపై ము...

Continue reading

హైదరాబాద్లో ప్రీ లాంచ్ స్కాం..నిండా ముంచేశారు..ఒక్కొక్కరు రూ. 10 లక్షల నుంచి..కోటిన్నర దాకా కట్టారు!

BB6 TELUGU NEWS  27 July 2025 హైదరాబాద్‌లో మరో ఫ్రీ లాంచ్ స్కాం వెలుగు చూసింది. భారతి బిల్డర్స్ పేరుతో చలామణి అయిన ప్రీ లాంచ్ ప్రాజెక్టుకు కోట్ల రూపాయలు ...

Continue reading

ఎందుకురా..జనాల ప్రాణాలతో ఆడుకుంటారు ఇంటర్ ఫెయిల్ అయి.. హాస్పిటల్ నడుపుతున్నరు / మరో వ్యక్తి చదివింది ల్యాబ్ టెక్నీషియన్..చేస్తోంది డాక్టర్ పని

వరంగల్ లో ఇద్దరిపై కేసు నమోదు చేసిన టీజీఎంసీ టీమ్BB6 TELUGU NEWS  26 july 2025 వరంగల్ / కాజీపేట : ఇంటర్ ఫెయిల్ అయిన ఓ వ్యక్తి.. ల్యాబ్ టెక్నీషియన్ చదివిన...

Continue reading

యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతి..

BB6 TELUGU NEWS  26 July 2025 : భైతాపురంలో డివైడర్ ను ఢీకొట్టి ఆ తర్వాత లారీని ఢీకొట్టిన స్కార్పియో.. లారీ సడెన...

Continue reading

హోటల్ యజమానిని రూ.5లక్షలు లంచం డిమాండ్ చేసిన రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్

BB6 TELUGU NEWS 26 July 2025 : రాష్ట్రంలో ఏసీబీ(ACB) అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా రాజేంద్రనగర్ GHMC డిప్యూటీ కమిషనర్ రవి కుమార్‌ ను అదుపులోకి త...

Continue reading

ఫ్రిజ్‌లో ఉంచిన మాంసాహారం వేడిచేసి తిని.. ఒకరి మృతి, ఏడుగురికి అస్వస్థత

ఫ్రిజ్‌లో ఉంచి వేడి చేసిన మాంసాహారం తినడంతో ఒకరు మృతి చెందగా మరో ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన నగరంలోని వనస్థలిపురం పీఎస్‌ పరిధి చింతల్‌కుంట...

Continue reading

తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని రూ.40 లక్షలు స్వాహా

తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానంటూ పెదకాకానికి చెందిన వైకాపా ఎంపీటీసీ సభ్యురాలు గుల్జార్‌ రూ.40 లక్షలు వసూలు చేసి మోసం చేశారని గుంటూరులోని కొత్తపేటకు చెందిన నాగ...

Continue reading

జమ్మూ కాశ్మీర్ లో పోలీసులను హింసిస్తున్నారా? జమ్మూ కాశ్మీర్ లో కానిస్టేబుల్ ను కస్టడీలో హింసించిన ఘటనపై సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది.

BB6 TELUGU NEWS CHANNEL  : కుప్వారాలోని జాయింట్ ఇంటరాగేషన్ సెంటర్‌లో జమ్మూ కాశ్మీర్ పోలీసు కానిస్టేబుల్‌ను పోలీసులే స్వయంగా కస్టడీలో హింసించారనే ఆరోపణలపై...

Continue reading