మాకు పింఛన్లు పెంచకుంటే మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో గవర్నమెంట్ పై పోరాటానికి సిద్ధం. రాస్తారోకోలు,ధర్నాలు,అసెంబ్లీ ముట్టడిలు చేస్తాం

సీఎం సార్ వికలాంగులు వృద్ధులు గుర్తున్నారా...?ఎలక్షన్లో గెలిచితే పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చారు గెలిచాక మమ్మల్ని మరిచారు ఎందుకు ..?వృద్ధులకు 4000 వేలు వికలా...

Continue reading

MRPS 31వ, ఆవిర్భావ దినోత్సవం జెండావిష్కరణ విజయవంతం*

మహబూబ్ నగర్  జిల్లా గండీడ్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది మంద కృష్ణ మాదిగ ప్రకాశం జిల్లా ఈదిమూడి గ్రామంలో1...

Continue reading