మాకు పింఛన్లు పెంచకుంటే మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో గవర్నమెంట్ పై పోరాటానికి సిద్ధం. రాస్తారోకోలు,ధర్నాలు,అసెంబ్లీ ముట్టడిలు చేస్తాం
సీఎం సార్ వికలాంగులు వృద్ధులు గుర్తున్నారా...?ఎలక్షన్లో గెలిచితే పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చారు గెలిచాక మమ్మల్ని మరిచారు ఎందుకు ..?వృద్ధులకు 4000 వేలు వికలా...