బోనాల ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు సిఎం శ్రీ ఎ.రేవంత్ రెడ్డికి ఆహ్వానం

బోనాల ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు సిఎం శ్రీ ఎ.రేవంత్ రెడ్డికి ఆహ్వానం.జూలై 13 న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మ...

Continue reading

బాన్సువాడ నియోజక వర్గంలోని 107 మందికి సిఎం సహాయ నిది (CMRF) లబ్ధిదారులకు రూ 35,41,00,0 ల  చెక్కులను పంపిణీ చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.

బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో బాన్సువాడ నియోజక వర్గంలోని 107 మందికి ముఖ్యమంత్రి సహాయ నిది (CMRF) లబ్ధిదారులకు రూ 35,41,00,0 ల  చెక్కులను పంపిణీ చేసి...

Continue reading

త్రుటిలో తప్పిన ప్రమాదం _ అర్ధరాత్రి ఇంటికి నిప్పు _ గ్రామంలో పనిచేయని సిసి కెమెరాలు

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం, తిరుమలపూర్ గ్రామంలో ,ఆదివారం అర్ధరాత్రి 11:30 గంటలకు నేరటి శీను అనే ఇంటికి అగాంతకుడు నిప్పు పెట్టి భయభ్రాంతులకు గురి చేశాడు...

Continue reading

భూ సమస్యల దరఖాస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

రాష్ట్రవ్యాప్తంగారెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యల దరఖాస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఏ ఒక్క భూసంబంధిత దరఖాస్తునూ.. నిర్ధిష్టమైన...

Continue reading

తెలంగాణలో ఏసీబీ దూకుడుతరుచూ ఏసీబీకి చిక్కుతున్న ప్రభుత్వ ఉద్యోగులు

ఆరు నెలల్లో 122 ట్రాప్ కేసులు నమోదు చేసిన ఏసీబీగతేడాది 129 ట్రాప్ కేసులు నమోదుఈఏడాది 6 నెలల్లోనే గతేడాది కంటే ఎక్కువ కేసులునమోదుఈ ఏడాది లంచం తీసుకుంటూ..అరెస్ట...

Continue reading

ప్రఖ్యాత ఆటో మొబైల్ కంపెనీ, అశోక్ లేలాండ్ టిటిడికి ఒక 41-సీటర్ ఏసి బస్సును ఆదివారం నాడు విరాళంగా అందించింది.

సుమారు రూ. 35 లక్షల విలువైన ఈ బస్సును అశోక్ లేలాండ్ M&HCV అధ్యక్షుడు శ్రీ సంజీవ్ కుమార్ శ్రీవారి ఆలయం ముందు టిటిడికి అందజేశారు. సాధారణంగా ప్రతి ఏడాది అశోక...

Continue reading

కస్టమర్లను ఆకర్షించేందుకు డిస్కౌంట్స్ ఇస్తున్న ఎయిర్లైన్ కంపెనీలు..

ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం,ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతోనేప్రయాణాలు వాయిదా వేసుకుంటున్న ప్యాసింజర్లు. ఢిల్లీ–న్య...

Continue reading

శ్రీశైలంలో లభ్యమైన రాగి రేకుల శాసనాలు – అందులో రాసి ఉంది చదివి ఆశ్చర్యపోయిన పరిశోధకులు

2021లో శ్రీశైలంలో లభ్యమైన రాగి రేకుల శాసనాలు తోకచుక్కలు, ఉల్కాపాతాలకు సంబంధించిన విశేషాలను వెల్లడించాయి. 1456లో విజయనగర రాజు మల్లికార్జున తోకచుక్కల ప్రభావాన్న...

Continue reading

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం మహిళ హత్య కేసును చేదించిన పోలీసులు

BB6 TELUGU NEWS గద్వాల క్రైం: మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. వివాహేతర సంబంధమే ఆమె హత్యకు కారణమని గద్వాల డీఎస్పీ మొగిలయ్య వెల్లడించారు. ఇందుకు సంబంధించిన...

Continue reading

పౌడర్ రూపంలో గోల్డ్ స్మ‌గ్లింగ్ఇద్దరు ఉద్యోగుల అరెస్ట్‌

ముంబై : ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం సీజ్ అయిన సంఘటన కలకలం రేపుతోంది. ఈ అక్రమ రవాణాలో మొత్తం 4.44 కిలోల బంగారంను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్...

Continue reading